Tdp and congress mps samaikyandhra placards in parliament

dp mps samaikyandhra placards in parliament, congress mps samaikyandhra placards in parliament, samaikyandhra mps, congress party mps, tdp party mps, loksabha, speaker podium, sonia gandhi, rajyasabha adjourn, congress tdp mps, lagadapati, bapiraju, nimmala kishtappa, telangana state issue , samaikyandhra movement , breaking news, ap politics, political news, andhra news

TDP and congress MPs Samaikyandhra placards in Parliament, Cong and TDP MPs Samaikyandhra placards in Parliament

సోనియాకు తాకిన సమైక్యాంద్ర సెగ – పోటీలు పడిన ఎంపీలు?

Posted: 08/05/2013 03:12 PM IST
Tdp and congress mps samaikyandhra placards in parliament

తొలిరోజే సీమాంద్ర ఎంపీలు నినాదాలతో సభను హోరెత్తించారు. స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టగానే ఎంపీలు ఆందోళనకు దిగారు. సమైక్యాంద్రే ముద్దు అని సీమాంధ్ర, ఎంపీలు పోటాపోటీగా సభలో నినాదాలు చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కాసేపటికే సీమాంధ్ర ఎంపీలు విభజనను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఎస్పీవై రెడ్డి, కనుమూరి బాపిరాజు, హర్షకుమార్ తదితరులు స్పీకర్ పోడియం వైపుకు దూసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. వారికి టిడిపి ఎంపీలు జతకలిశారు. అయితే ఈ ఊహించని పరిణామంతో సోనియా గాంధీకి ఒక్కసారిగా షాక్ తిన్నారు. సమైక్యాంద్ర సెగ ఏమిటిలో లోక్ సభలో సీమాంద్ర ఎంపీలు చూపించారు. అయితే ఒకనోక సమయంలో కాంగ్రెస్ ఎంపీలు, టీడీపీలు పోటీపడ సమైక్యాంద్ర నినాదాలు చేయటంతో.. సభలో ఉన్న తెలంగాణ ఎంపీలుకూడా జై తెలంగాణ అంటూ.. నినాదాలు చెయ్యటంతో.. సభలో గందరగోళం నెలకొంది. కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతున్న సమయంలో సీమాంధ్ర ఎంపీలు లేచి నినాదాలు చేశారు. ఆ వెంటనే తెలంగాణ ఎంపీలు పోటీగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను రక్షించాలని వారు నినాదాలు చేశారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టారని మండిపడ్డారు. తెలుగు ప్రజలను రక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, సిఎం రమేష్, శివ ప్రసాద్, కొనకళ్ల నారాయణ, సుజనా చౌదరిలు పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ ఎంపీలు, టీడీపీలు కలిసి సభలో రెచ్చిపోవటం చూస్తే, అధికార పక్షం, ప్రతిపక్షం నేతలు కలవటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది ఒక ప్రాంత సమస్య కోసం ఇద్దరు కలిసి పోరాటం చేయటం మంచిదేనని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. అయితే ఒకనొక సమయంలో సోనియాగాంధీ కాంగ్రెస్ ఎంపీలకు వేలు చూపిస్తూ.. వెనక్కి తగ్గండి అనే సంకేతాలు ఇవ్వటం జరిగింది. అయితే ఆ సమయంలో సోనియాగాంధీ మాటలను వారు లెక్కచెయ్యకుండా స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. సోనియాకు సమైక్యా ఆగ్రహం తెప్పించారు. కానీ సోనియాగాంధీ చేసే సైగలను .. కాంగ్రెస్ ఎంపీలు పట్టించుకోలేదు. అదే సమయంలో బోడ్ ల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ ప్రాంత ఎంపీలు కూడా నిరసనకు దిగి, నినాదాలు చెయ్యటంతో సభ మొత్తం నినాదాలతో హోరెత్తిపోయింది.

 

 

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more