భారత దేశ సంప్రదాయాలను ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన స్వామి వివేకానంద తన జీవితంలో శరీరరక రుగ్మతలను మాత్రం జయించలేపోయారు. దేహా దారుఢ్యానికి అమిత ప్రాధాన్యం ఇచ్చి ఒక దశలో భగవద్గీత చదవడం కన్నా పుట్ బాల్ ఆడటమే మిన్న అని ప్రభోదించిన వివేకానందుడి విషయంలో ఇది కొంచెం ఆశ్చర్యకర్యమే. కానీ , 39 సంవత్సరాల స్వల్ప జీవిత కాంలో దాదాపు 31 రకాల ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడ్డారట. 31 రోగాలు ఆయన్ను భాదించాయని బెంగాలీ రచయిత శంకర్ పేర్కొన్నారు. ‘ద మాంక్ యాజ్ ఏ మ్యాన్’ అనే పుస్తకంలో వివేకానందుడి జీవితంలో మరో కోణాన్ని శంకర్ ఆవిష్కరించారు. వివేకానందుడు ఆరోగ్య సమస్యలను శరీరం పై ఖైది మందిరం ( రోగాల దేవాలయం) అంటూ ఆయన వర్ణించారు. వివేకానందుడు ‘‘ నిద్రలేమి, కాలేయ , మూత్రపిండాల వ్యాదులతో పాటు మలేరియా , పార్శ్వనొప్పి తదితర 31 ఆరోగ్య సమస్యలు ఎదుర్కోన్నారు. నిద్రలేమితో బాధపడేవారన్న విషయం మే 29, 1897న శశిభూషన్ ఘోష్ కు రాసిన లేఖ ద్వారా వెల్లడయింది. నా ఆరోగ్యం క్షీణిస్తోంది. అయినా.. శారీరక ఆరోగ్యం కోసం ఆయన ఎంతో తపన పడేవారని చెప్పారు. నా ఆరోగ్యం క్షీణిస్తోందని వివేకానంద చెప్పినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ వచ్చినప్పటి నుంచి ఒక్క రాత్రి కూడా సరిగా నిద్రపోలేకపోయాను. సముద్రం అడుగువరకూ వెళ్లి సుదీర్ఘంగా నిద్రపోవాలని ఉంది అని ధీర మాత సారాబుల్ కు కూడా వివేకానందడు లేఖ రాశాసినట్లు తెలుస్తోంది. పలు దేశాలకు చెందిన అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం వైద్యులతో చికిత్స చేయించుకున్నారు. విపరీతమైన ఒత్తిడి, ఆహారం తీసుకోపోవడం వల్ల 1887లో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో పిత్తాశయంలో రాళ్లు , అతిసారతో బాధపడ్డారు. వేసవి తర్వాత టైఫాయిడ్ వచ్చింది. 1902 లో మంచం పట్టినప్పుడు ప్రాన్స్ వైద్యులు , ఆ సంవత్సరం జూలై 4నాటికి మరణిస్తారని తేల్చిచెప్పారు. ఆ మాట వినగానే వివేకానంద కళ్లు తడిచాయి. భారత్ లోనే తన ఆత్మీయుల సమక్షంలోనే చనిపోవాలని ఉందని ,అందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. జులై 4, 1902న తన 39 ఏట గుండెపోటు మరణంచారు. అలాగని సన్యాసి జీవితంలో కీలకమైన ప్రమాణాలు, పర్యటనలను రద్దు చేసుకోలేదు. వంశపారంపర్యంగా వచ్చిన వ్యాదులు కొన్ని సరైన ఆహారం తీసుకోకపోడం వల్ల తలెత్తిన సమస్యలు మరి కొన్ని వివేకానందను పిప్పి చేశాయని శంకర్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more