మగ్గు నీళ్ళలో రెండు చెంచాల వంటసోడా, రెండు చెంచాల ఉప్పు కలిపి ఆ విశ్రమంతో కిటికీ అద్దాలు తుడిస్తే మరకలు పోతాయి. కొత్త వాటిలా మెరుస్తాయి.