grideview grideview
  • Sep 11, 02:37 PM

    ఎంపీ-ఎమ్మెల్యేలకు సెగ- గేట్లను మూసివేసి సమైక్యవాదులు

    సమైక్య ఉద్యమంలో భాగంగా జిల్లాలోని జోలాపూట్‌లో సమైక్యవాదులు రిజర్వాయర్ గేట్లను ఈరోజు మూసివేశారు. దీంతో మాచ్‌ఖండ్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   ఎంపీ-ఎమ్మెల్యేలకు సెగ కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు సమైక్య సెగ తగిలింది....

  • Sep 10, 01:03 PM

    77 అడుగుల గణపతి-రెడ్డికి-తాకిన-కూరగాయల సెగ

    విశాఖలో సిద్ది వినాయక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో గణపతి నవరాత్రులకు వివిధ భక్త కమిటీ భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. గాజువాకలో 77 అడుగుల , దొండపర్తిలో 72 అడుగులు సత్యం జంక్షన్ లో 65 అడుగుల...

  • Sep 06, 09:57 AM

    కోదండరామ్ శుభాకాంక్షలు- సభకు బయల్ధేరిన వేల మంది ఉద్యోగులు.

    హైదరాబాద్ లో ఏపీ ఎన్జీవోల నిర్వహించనున్న బహిరంగ సభకు సమైక్యాంద్ర ఉద్యోగులు భారీ సంఖ్యలో హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. విశాఖ నుంచి ఉద్యోగులు బయల్థేరారు. విశాఖ జిల్లా నుంచి 3500 మంది ఉద్యోగులు సేవ్ ఆంద్రప్రదేశ్ సభకు బయల్థేరినట్లు సమాచారం శుక్రవారం...

  • Sep 05, 09:47 AM

    విశాఖకు ఎనిమిది ఏసీ రైళ్లు

    ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ప్రత్యేకంగా ఎనిమిది ఏసీ రైళ్లు, సికిం ద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ మధ్య రెండు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌లను నడిపించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె సాంబశివరావు తెలిపారు.   ఈ నెల 6, 13, 20,...

  • Sep 04, 02:58 PM

    కొత్త కలెక్టరు రాక- గంటా భారీ బహిరంగ సభ.

    విశాఖపట్నం జిల్లాకుకొత్త కలెక్టరు సోలమన్ ఆరోఖ్యరాజ్ ఈరోజు బాధ్యతల స్వీకరించారు. ఈరోజు ఉదయం 8.30 గంటలకు ఆయన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకున్నారు. సర్క్యూట్ హౌస్ కు వెళ్లి అనంతరం కలెక్టరేట్ కు చేరుకున్నారు. 10.30...

  • Sep 03, 02:10 PM

    తాబేలు తెచ్చిన తంటా- పట్టాలు తప్పిన రైలు

    తాబేలు మాంసం పంపిణీ విషయంలో ఇరువర్గాల మద్య గొడవ జరగడంతో 13 మంది పై కేసులు నమోదయ్యాయి. ఆడాకుల గ్రామానికి చెందిన చిన్నాన్న, పెదనాన్న ల కుమారులైన ఎల్లంకి అప్పారావు, గంగరాజులు చేపల వేటకు వెళ్లారు. అయితే వారికి చేపలతో పాటు...

  • Sep 02, 02:21 PM

    ఖైదీ భార్యతో పోలీసులు సంభోగం- మంత్రిగారు డిమాండ్

    రక్షణ కల్పించాల్పిన పోలీసులే ఓ మహిళను బెదిరించి అత్యాచానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లాలోని ఆరిలోవలో ఓ కేసులో భర్త అరెస్టయ్యాడు. భర్తను కలిసేందుకు జైలుకు వెళ్లిన భార్యను పోలీసులు బెదిరించి లొంగదీసుకున్నారు. తమ సహకారం లేనిదే ఆమె భర్త విడుదల కాలేడని,...

  • Aug 31, 02:07 PM

    టీఎస్ఆర్ కు సెగ -వైసీపీ నేత దెబ్బకు ఇద్దరు మృతి

    వైసీపీ నేత చంగల వెంకట్రావు స్కార్పియో వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈరోజు సాయంత్రం యలమంచలి - అనకాపల్లి రహదారిలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెటనే వెంకట్రావు ఘటనా స్థలిలో కారు వదిలేసి అక్కడి నుంచి...