grideview grideview
  • Oct 19, 03:41 PM

    బయటపడిన దర్శన కుంభకోణం

    తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం టిక్కెట్లకు సంబంధించిన మరో కుంభకోణం వెలుగు చూసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్ద్ చేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను రొటేషన్ చేస్తూ సీసీ కెమెరా...

  • Oct 17, 01:25 PM

    వివాదాలకు కారణంమైన సోనియా సమాధి ఇదే

    తిరుపతి ప్రశాంత ఉద్యమం వివాదాల దిశగా పయనిస్తోంది. సమైక్య ఉద్యమ నేపథ్యంలో చేపడుతున్న వినూత్న నిరసనలు గతంలో ఎన్నడూలేని విదంగా పార్టీల నడుమ ప్రకంపనలు స్రుష్టించాయి. సరికొత్త వివాదాలకు తెరతీస్తున్నాయి. పోటా పోటీ కార్యక్రమాలు ఒక్కసారిగా ఉద్యమం పంథాను మార్చేశాయి. ఫలితంగా...

  • Oct 16, 06:03 AM

    పుత్తూరు ఉగ్రవాదులు-పోలీసుల తనిఖీలు

    ఆపరేషన్‌ పుత్తూరు తర్వాత పుంగనూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. పుంగనూరులో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లీ విస్తృతంగా గాలించారు. ఉగ్రవాదులు పుత్తూరు నుంచి పుంగనూరుకు స్థావరాన్ని మార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉబెదుల్లా కంపౌండ్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రతి ఇంట్లోనూ...

  • Oct 12, 12:52 PM

    భక్తులు మహారథాన్ని లాగేందుకు పోటీపడ్డారు

    తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఎనిమిదోరోజు ఉదయం తిరువీధుల్లో రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పరిమళ భరిత పూమాలలతో అందంగా అలంకరించిన మహారథంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. గోవిందనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. భక్తులు...

  • Oct 10, 12:18 PM

    మంత్రి గల్లా వర్సెస్ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి

    సమైక్యాంద్రకు మద్దతుగా రాజీనామా చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి గల్లా అరుణకుమారి ఇంటిని సమైక్యవాదులు ఈరోజు ముట్టడించే ప్రయత్నం చేశారు. సమైక్యవాదులు నగరంలోని అంబెద్కర్ సర్కిల్ నుంచి కరకంబాడి వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహిస్తూ సమైక్యాంద్రకు మద్దతుగా...

  • Oct 07, 03:38 PM

    వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు-చెన్నైని తాకిన సమైక్య సెగ

    తిరుమలలో వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారు సింహ వాహనంపై ఊరేగింపుగా తరలివస్తుండగా, సాయంత్రం ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.కన్నుల పండువగా సాగే బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాల శోభతో తిరుమల క్షేత్రం...

  • Oct 05, 01:36 PM

    పక్కా సమాచారంతోనే-తిరుమలే తీవ్రవాదుల లక్ష్యం..?

    చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో తలదాచుకున్న తీవ్రవాదుల లక్ష్యం తిరుమల అయివుంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి గరుడోత్సవానికి చెన్నై నుండి వచ్చే గొడుగుల్లో బాంబులు అమర్చేందుకు వీరు కుట్ర పనినట్లు భావిస్తున్నారు. ఆలయంలోని ఓ పూజారి సాయంతో బాంబు అమర్చేందుకు...

  • Oct 04, 03:26 PM

    ఎంపీ ఇంటికి కరెంటు కట్- ఇబ్బందుల్లో భక్తులు

    తెలంగాణ నోట్ వ్యతిరేకంగా.. సీమాంద్రలో..ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడింది. సీమాంద్ర బంద్ దెబ్బ తిరుపతి పై బాగా చూపించింది. తిరుపతి ఎంపీ చింతామోహన్ ఇంటికి కరెంట్ కట్ చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా చింతామోహన్ రాజీనామా చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు....