తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం టిక్కెట్లకు సంబంధించిన మరో కుంభకోణం వెలుగు చూసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్ద్ చేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను రొటేషన్ చేస్తూ సీసీ కెమెరా...
తిరుపతి ప్రశాంత ఉద్యమం వివాదాల దిశగా పయనిస్తోంది. సమైక్య ఉద్యమ నేపథ్యంలో చేపడుతున్న వినూత్న నిరసనలు గతంలో ఎన్నడూలేని విదంగా పార్టీల నడుమ ప్రకంపనలు స్రుష్టించాయి. సరికొత్త వివాదాలకు తెరతీస్తున్నాయి. పోటా పోటీ కార్యక్రమాలు ఒక్కసారిగా ఉద్యమం పంథాను మార్చేశాయి. ఫలితంగా...
ఆపరేషన్ పుత్తూరు తర్వాత పుంగనూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. పుంగనూరులో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లీ విస్తృతంగా గాలించారు. ఉగ్రవాదులు పుత్తూరు నుంచి పుంగనూరుకు స్థావరాన్ని మార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉబెదుల్లా కంపౌండ్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రతి ఇంట్లోనూ...
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఎనిమిదోరోజు ఉదయం తిరువీధుల్లో రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పరిమళ భరిత పూమాలలతో అందంగా అలంకరించిన మహారథంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. గోవిందనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. భక్తులు...
సమైక్యాంద్రకు మద్దతుగా రాజీనామా చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి గల్లా అరుణకుమారి ఇంటిని సమైక్యవాదులు ఈరోజు ముట్టడించే ప్రయత్నం చేశారు. సమైక్యవాదులు నగరంలోని అంబెద్కర్ సర్కిల్ నుంచి కరకంబాడి వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహిస్తూ సమైక్యాంద్రకు మద్దతుగా...
తిరుమలలో వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారు సింహ వాహనంపై ఊరేగింపుగా తరలివస్తుండగా, సాయంత్రం ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.కన్నుల పండువగా సాగే బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాల శోభతో తిరుమల క్షేత్రం...
చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో తలదాచుకున్న తీవ్రవాదుల లక్ష్యం తిరుమల అయివుంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి గరుడోత్సవానికి చెన్నై నుండి వచ్చే గొడుగుల్లో బాంబులు అమర్చేందుకు వీరు కుట్ర పనినట్లు భావిస్తున్నారు. ఆలయంలోని ఓ పూజారి సాయంతో బాంబు అమర్చేందుకు...
తెలంగాణ నోట్ వ్యతిరేకంగా.. సీమాంద్రలో..ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడింది. సీమాంద్ర బంద్ దెబ్బ తిరుపతి పై బాగా చూపించింది. తిరుపతి ఎంపీ చింతామోహన్ ఇంటికి కరెంట్ కట్ చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా చింతామోహన్ రాజీనామా చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు....