శాంతినికేతన్
ఇది పశ్చిమ బెంగాల్ లో వుంది. జనగణమన గేయ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఇక్కడే వుంది. అంతేకాదు.. ఇంకా ఎన్నో ఆకర్షణలతో ఈ ప్రదేశం సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా ఉంది. కళలు, నృత్యం, సంస్కృతి ని ఆదరించే ప్రతి పర్యాటకుడు తప్పనిసరిగా శాంతినికేతన్ సందర్శించాల్సందే!