వేయి స్థంబాల గుడి
కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే ఈ నిర్మాణం చాళక్యుల శైలిలో నిర్మించబడింది. వరంగల్ నగరం నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో రామలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. వేయి స్థంబాల గుడిలో ఇప్పటి వరికు చాలానే సినిమా లు జరుపుకున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది వర్షం సినిమా. త్వరలోనే రాబోతున్న ‘రుద్రమదేవి’ సినిమాలో కూడా ఆలయ గొప్పతనం, ఆలయ పరిసరాలు చూడవచ్చు.