మమతా బెనర్జీ (Mamata Banerjee)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాదాపు 30 సంవత్సరాలపాటు ఏకచక్రాధిపత్యం సాగించిన కామ్రేడ్లను ముచ్చెమటలు పట్టించి, అరుణకోటను స్వాధీనం చేసుకున్న మహానేత ఈమె! 1997లో కాంగ్రెస్ పార్టీతో విభేదాలొచ్చిన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, ఆ రాష్ట్రంలో జెండా ఎగురవేశారు.