grideview grideview
  • Feb 05, 10:19 PM

    ధేశపౌరులకు ప్రజాస్వామ్య స్వేచ్ఛ తగ్గిందా.?

    పార్లమెంటులో ఇటీవల కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ సందర్భంగా టీమిండియా విజాయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. టీమిండియా కుర్రాళ్ల విజయదాహానికి అస్ట్రేలియా సిరీస్ విజయం ఓ నిదర్శనమని దాని గురించి ప్రస్తావించారు. అయితే తాజాగా వచ్చిన ఎకనామిస్ట్...

  • Feb 04, 06:38 PM

    ఉద్యమ పార్టీలో పైచేయి నాయకత్వనిదా.? వారసత్వానిదా.?

    తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై వార్తలు జోరందుకున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు, మంత్రులు ఇక తమ తదుపరి నేత ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అలియాస్ కల్వకుంట్ల తారక రామారావేనని అంటున్నారు. ఈ క్రమంలో పలువురు...

  • Feb 03, 10:08 PM

    మోడీజీ.. ఏదీ దేశరాజధాని శివార్లలో పత్రికా స్వేచ్చ.?

    ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటేది పత్రిక.. వారి తరపున వాకాల్లా పుచ్చుకుని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వాడే పత్రికా ప్రతినిధి. ఈ విషయం తెలిసినా నీళ్లు వదిలేసిన కొందరు మీడియా పెద్దలు ప్రభుత్వాల తరపున వాకాల్తా పుచ్చుకుని.. ప్రజల గోంతును అణిచివేస్తూ.....

  • Feb 03, 08:54 PM

    అరవ రాజకీయాలలో కిషన్ రెడ్డి ఉనికి చాటగలరా.?

    మరో నాలుగు మాసాల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో అక్కడ కూడా బలంగా పావులు కదపాలని గత నాలుగేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిన బీజేపి నాయకత్వం.. ఎన్నికల బాధ్యతను మాత్రం తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్ రెడ్డికి...

  • Feb 02, 09:27 PM

    రైతులపై ఢిల్లీలో బడాయి.. శివార్లలో లడాయి..

    కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రైతుల కోసం తామెంతో చేస్తున్నామని పై ఓ వైపు బడాయిలు చెబుతూనే మరోవైపు వారితో లడాయికి సిద్దమైందా.? అంటే ఔననే చెప్పాలి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రైతుల పక్షపాతి అని.. వారి అభ్యున్నతి కోసమే నూతన వ్యవసాయ...

  • Feb 02, 08:22 PM

    అందుకే.. ఆ నోట్ల రద్దుపై రిజర్వు బ్యాంకు వెనక్కు..?

    2016 నవంబర్ అందరికీ గుర్తుండిపోయే నెల. అందులోనూ ఇక ప్రత్యేకంగా 8వ తేదీ అనగానే దానిని తలుచుకుని బాధపడే కుటుంబాలు అనేకం. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీగా పేర్కోనాల్సిన రోజు అది. ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగం...

  • Nov 24, 12:25 AM

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను లేను.. నేను లేక నీవు లేవు.....

  • Nov 13, 10:36 PM

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు ముందుగానే దేశ అర్థిక తిరోగమనంలోకి జారుకుందన్న...