అఖిల్ తొలి మూడు సినిమాలు ఆశించిన ఫలితాలను అందించలేదు. దాంతో అభిమానులంతా ఆయన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. అఖిల్ కూడా ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. అందువల్లనే కథల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఫలానా దర్శకుడితో ఆయన తదుపరి సినిమా వుండనుందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టమైంది.
తాజాగా ఇప్పుడు 'గీత గోవిందం' దర్శకుడు పరశురామ్ పేరు తెరపైకి వచ్చింది. 'గీత గోవిందం' చూసిన తరువాత, ఆ కథను పరశురామ్ హ్యాండిల్ చేసిన తీరు నాగార్జునకి బాగా నచ్చిందట. దాంతో ఆయనతో అఖిల్ సినిమా వుంటే బాగుంటుందని భావించినట్టు సమాచారం. ఈ కారణంగానే అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నట్టుగా చెబుతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు విషయంలో క్లారిటీ రానుంది.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more