ఓఏకే ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రూపొందుతున్న తాజా చిత్రం ‘రాజు గారి గది’. అశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణన్, చేతన్, ఈశాన్య, పూర్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్. దివాకరణ్, ప్రవీణ.ఎస్ లైన్ ప్రొడ్యూసర్లు.
వినాయక చవితి సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను మరియు ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే గతంలో వచ్చిన ‘చంద్రముఖి’, ‘నాగవల్లి’ తరహా చిత్రాలు గుర్తొస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలా వుండబోతుందో చూడాలి.
ఈ సినిమాను సరైన బడ్జెట్ లోనే, ముందుగానే ప్రణాళిక వేసుకోని ప్రారంభించామని, ఈ ప్రాజెక్టును మూడు కోట్ల రూపాయలతో రూపొందిస్తున్నామని దర్శకుడు ఓంకార్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more