గోపీచంద్ హీరోగా రూపొందుతున్న ‘జగన్ మోహన్ ఐపీఎస్’ సినిమా షూటింగ్ ఆగిపోయిందా ? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. విజయ్ పాండ్యన్ దర్శకుడి వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ హీరో గోపీచంద్, రచయిత రత్నం జోక్యం వలనే ఆగిపోయిందని అంటున్నారు. దర్శకుడు విజయ పాండ్యన్ వ్యవహారంలో గోపీచంద్, రచయిత రత్నం జోక్యం నచ్చకపోవడంతో వీరి మద్య మనస్పర్థలు తలెత్తడమే ఈ సినిమా షూటింగ్ నిలిపివేతకు కారణం అంటున్నారు. ఈ సినిమా నుండి విజయ్ పాండ్యన్ తప్పుకున్నట్లు వార్తలు. ఎంతో భారీ మొదలైన ఈ సినిమాలో గోపిచంద్ ప్రక్కన నయనతార నటిస్తుంది. మళ్ళీ ఈ సినిమా ప్రారంభం అవడం కష్టమేనంటున్నారు సినీ వర్గాలు. ఈ సినిమాతో పాటు గోపీచంద్ చంద్రశేఖర్ యేలేటి సినిమా షూటింగులో పాల్గొంటూ బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా విడుదలయ్యేంత వరకు నమ్మకం లేదంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more