లాక్ డౌన్ కారణంగా పాఠశాలలకు తాళాలు పడ్డాయి. అయితే ఈ సమయంలో కాసింత సమయం దొరకడంతో కొంత సమయాన్ని విలాసంగా గడిపేందుకు, సెల్ ఫోన్ గేమ్స్ అడేందుకు వినియోగించగా మిగిలిన సమయంలో పుస్తక పఠనానికి వినియోగించాల్సిందిపోయి.. చెడుమార్గం పడుతూ.. సినిమాలు, సీరియల్స్ చూస్తూ చేయకూడని నేరాలు, ఘోరాలు చేస్తున్నారు. ఆ తరువాత పర్యవసానాలు ఏలా వుంటాయన్న కనీసం ఇంకితం కూడా లేకుండా అవేశకామేశాలకు లోనై సభ్యసమాజం విస్తుపోయేలా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఇలాంటి దారుణానికే పాల్పడ్డాడు ఓ మైనర్ బాలుడు.
వక్రమార్గం పట్టాడు మధ్యప్రదేశ్ లోని ఓ బాలుడు. తనకు వయస్సులో పెద్దదైన.. వివాహమైన మహిళపై కన్నేశాడు. తమ ఇరుగుపోరుగునే వున్న బంధువైన వివాహితపై ఇంట్లో దారుణ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భోపాల్ లోని నజీరాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జూన్ 16న మహిళ ఇంట్లోకి చొరబడిన మైనర్.. అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. బాధితురాలి భర్త వైకల్యంతో బాధపడుతున్నాడు. ఆమెకు ఓ కూతురు ఉంది. బాధితురాలు జరిగినదంతా కుటుంబసభ్యులకు చెప్పింది. నజీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మైనర్ కు 17ఏళ్లు ఉంటాయి. అతడు మహిళ ఇంటి పక్కనే ఉంటాడు. ఆమెపై కన్నేసిన మైనర్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దారుణానికి ఒడిగట్టాడు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. వివాహితను ఓ యువకుడు రేప్ చేశాడు. దాన్ని వీడియో కూడా తీశాడు. ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తూ పలు మార్లు అత్యాచారం చేశాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. అత్తింటి వారు తనను వేధించే వారని, సాయం పేరుతో నిందితుడు తనకు దగ్గరయ్యాడని, పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more