ప్రతిష్టాత్మక డ్రాగన్ టైటిల్ వేటలో క్వార్టర్స్ ఫైనల్స్ లో తెలుగు తేజం పివీ సింధు పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్స్ మ్యాచుల్లో పోరాడి గెలిచిన పి.వి సింధు క్వార్టర్ ఫైనల్లో మాత్రం నిష్క్రమించక తప్పలేదు. కఠిన ప్రత్యర్థులతో తలపడిన సింధూ.. ఇంటిదారి పట్టారు. ప్రీక్వార్టర్స్ లో బుసానన్ (థారులాండ్)తో తలపడిన సింధు 21-23, 21-13, 21-18తో గెలుపొందిన సిందు.. ఇవాళ్టి క్వార్టర్ ఫైనల్స్ లో మాత్రం ఆమె పోరాటం ఏ మాత్రం ప్రత్యర్థి విజయాన్ని నిలువరించలేకపోయింది.
క్వార్టర్ ఫైనల్ లో సింధు చైనా క్రీడాకారిణి యూయ్ చెన్ చేతిలో 2-1 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ ఐదో ర్యాంకర్ చెన్ తో సింధు సుమారు 52 నిమిషాలు తలపడ్డారు. 21-11, 11-21,21-15 సింధు ఓటమి పాలైంది. చైనీస్ స్టార్ చెన్ తన మొదటి సెట్ లో 21-11 స్కోర్ తో సింధూపై సునాయాసంగా గెలుపొందరు. ఆ తర్వాత సెట్ సింధూ గెలుపొందినా... మూడో సెట్ లో చైనా క్రీడాకారిణి చెన్ నెగ్గారు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more