grideview grideview
  • Sep 26, 06:27 PM

    డిసెంబర్ లో సైనా నెహ్వాల్, కశ్యప్ ప్రేమ పరిణయం

    భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తన సహ ఆటగాడు, బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ ను ఆమె వివాహం చేసుకోనుంది. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్...

  • Sep 21, 08:58 PM

    చైనా ఓపెన్ నుంచి నిష్ర్కమించిన పివి సింధు

    ప్రతిష్టాత్మక డ్రాగన్‌ టైటిల్‌ వేటలో క్వార్టర్స్ ఫైనల్స్ లో తెలుగు తేజం పివీ సింధు పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్స్‌ మ్యాచుల్లో పోరాడి గెలిచిన పి.వి సింధు క్వార్టర్ ఫైనల్లో మాత్రం నిష్క్రమించక తప్పలేదు. కఠిన ప్రత్యర్థులతో తలపడిన సింధూ.. ఇంటిదారి...

  • Sep 05, 06:22 PM

    పసిడే కాదు.. ప్రగతిపథంలో గ్రామాన్ని నిలుపుతుంది..

    ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్ లో స్వర్ణం సాధించి తొలి భారత అథ్లెట్ గారికార్డు సృష్టించిన స్వప్న బర్మన్‌ తన గెలుపుతో తన గ్రామానికి కూడా మంచి చేసింది. దవడ నొప్పితో భాధపడుతూ కూడా తన లక్ష్యాన్ని చేరుకోవాలన్న కాంక్షతో స్టిక్కర్‌ వేసుకొని...

  • Sep 01, 05:38 PM

    బ్రిడ్జి ఆటలో భారత్ ఖాతాలోకి స్వర్ణం

    ఆసియా క్రీడల్లో భారత్‌ అదరగొడుతోంది. శనివారం వరుసగా రెండు స్వర్ణాలతో భారత్‌ దూసుకుపోతోంది. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం. గతంలో ఎన్నడూ సాధించని స్థాయిలో భారత్‌ పతకాలు సాధించింది. మరో ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే.....

  • Sep 01, 04:40 PM

    బాక్సింగ్ లో భారత్ వశమైన పసిడి.. అమిత్ అద్భుత ప్రదర్శన

    ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. పురుషుల బాక్సింగ్‌ 49 కేజీల లైట్ ఫ్లై విభాగం ఫైనల్‌లో భారత్‌కు చెందిన అమిత్‌ పంఘాల్‌ విజేతగా నిలిచి స్వర్ణం పతకం సాధించాడు. ఫైనల్లో...

  • Aug 25, 05:34 PM

    ఏషియన్ గేమ్స్: స్క్వాష్‌లో భారత్ కు రెండూ కాంస్యాలే దక్కాయి

    ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌ స్క్వాష్‌లో భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. భారత స్క్వాష్ క్వీన్స్ దీపిక పల్లికల్ , జోష్న చిన్నప్ప ఏషియాడ్‌‌లో కాంస్య పతకాలతోనే సరిపెట్టుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన దీపిక,జోష్న మహిళల సింగిల్స్ విభాగాల్లో బ్రాంజ్...

  • Aug 22, 06:06 PM

    అంకిత, రోహన్ జోడీలకు పతకాలు ఖాయం..

    ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో భారత్‌ పతకం ఖాయం చేసుకుంది. మహిళల సింగిల్స్ లో భారత క్రీడాకారిణి అంకిత రైనా సెమీస్‌ చేరింది. దీంతో ఆమెకు పతకం ఖరారైంది. పోటీల్లో భాగంగా ఇవాళ అంకిత క్వార్టర్‌...

  • Aug 22, 04:40 PM

    స్వర్ణాన్ని గురిచూసి గెలిచిన రాహీ సర్ణోబత్

    ఆసియన్ గేమ్స్ లో భారత్ తన సత్తాను చాటుతుంది. భారత్‌ బుధవారం మరో స్వర్ణ పతకం ఖాతాలో వేసుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో షూటర్‌ రహీ జీవన్‌ సర్నోబత్‌ పసిడిని గురిచూసి కొట్టింది. ఈ పోరు ఆద్యంతం ఉత్కంఠకరంగా...